పంజాబ్‌లో జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారుడు తేజ్‌పాల్ సింగ్‌ను స్నేహితులే కాల్చిచంపిన ఘటన సంచలనం రేపింది. లూథియానా జిల్లాలో పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు.