ఢిల్లీ కరోల్ బాగ్‌లో అక్రమ మొబైల్ తయారీ, ఐఎంఈఐ ట్యాంపరింగ్ రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. 1800కి పైగా మొబైళ్లు, పరికరాలు, సాఫ్ట్‌వేర్ స్వాధీనం. ఐదుగురు అరెస్టు.