ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి సంఘాలు ఒత్తిడి పెంచుతున్నాయి. పెండింగ్ బకాయిల చెల్లింపు, డీఎల విడుదల, ఐఆర్ ప్రకటన, 12వ పిఆర్సీ నియామకం వంటి కీలక డిమాండ్లు ప్రభుత్వ ముందుకు తెచ్చారు.