ఇక టెస్ట్ లేకుండానే లైసెన్స్! –   ఆంధ్రప్రదేశ్‌లో కొత్త డ్రైవింగ్ లైసెన్స్ విధానం

ఆంధ్రప్రదేశ్‌లో డ్రైవింగ్ లైసెన్సుల జారీ విధానంలో సంస్కరణలు. డ్రైవింగ్ టెస్ట్ లేకుండానే లైసెన్స్ పొందే కొత్త విధానం, కేంద్రం ఆర్థిక సాయం, దరఖాస్తు వివరాలు.

పేదలకు ఇళ్ల కల సాకారం – ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం

ఏపీ ప్రభుత్వం పేదల ఇళ్ల పైన కీలక నిర్ణయం తీసుకుంది. పీఎంఏవై పథకంలో అర్హులైన వారికి గడువు పొడిగించింది. అర్హతలు, దరఖాస్తు విధానం, అవసరమైన పత్రాల వివరాలు తెలుసుకోండి.

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం – మరణించిన న్యాయవాదుల కుటుంబాలకు రూ.46 కోట్లు ఆర్థిక సాయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యాయవాదుల కుటుంబాలకు పెద్ద సహాయం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా మరణించిన 1,150 మంది న్యాయవాదుల కుటుంబాలకు రూ.46 కోట్లు విడుదల చేసింది. ప్రతి కుటుంబానికి రూ.4 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందనుంది.

ఏపీ సర్కార్‌ వినూత్న ప్రణాళిక: డ్వాక్రా మహిళలతో మునగ పంట సాగు – రైతులకు ఆదాయ భరోసా

ఏపీ ప్రభుత్వం మునగ పంట సాగు కోసం కొత్త పథకాన్ని ప్రారంభించింది. డ్వాక్రా మహిళలకు రెండేళ్లపాటు ఆర్థిక సాయం, ఎకరానికి రూ.4.5 లక్షల ఆదాయం. వివరాలు తెలుసుకోండి.

ఆంధ్రప్రదేశ్‌లో నిరుపేదలకు మరో శుభవార్త – ఇళ్ళ స్థలాల పట్టాలపై ముఖ్య నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఇల్లు లేని నిరుపేదలకు గుడ్‌న్యూస్ చెప్పారు. అర్బన్‌లో 2 సెంట్లు, రూరల్‌లో 3 సెంట్లు భూమి కేటాయించాలని ఆదేశాలు జారీ చేశారు. దసరా నాటికి లక్షలాది గృహప్రవేశాలు జరగనున్నాయి.

సైబర్ కమాండోలుగా కొత్త కానిస్టేబుల్స్: ఆధునిక పోలీసింగ్ వైపు ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌లో 6,024 కొత్త కానిస్టేబుళ్లను సైబర్ కమాండోలుగా తీర్చిదిద్దాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలు, ఆన్‌లైన్ మోసగాళ్లను అరికట్టేందుకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. మంగళగిరి పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో సైబర్ నిపుణుల క్లాసులు ప్రారంభం కానున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగ సంఘాల డిమాండ్లు – పెండింగ్ బకాయిల పరిష్కారంపై ఒత్తిడి

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి సంఘాలు ఒత్తిడి పెంచుతున్నాయి. పెండింగ్ బకాయిల చెల్లింపు, డీఎల విడుదల, ఐఆర్ ప్రకటన, 12వ పిఆర్సీ నియామకం వంటి కీలక డిమాండ్లు ప్రభుత్వ ముందుకు తెచ్చారు.

అమరావతి: ఏపీ అసెంబ్లీకి కొత్త సెషన్ – పాత వివాదాలకు కొత్త మలుపు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 17 లేదా 18 నుంచి ప్రారంభం కానున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. జగన్, వైఎస్సార్సీపీ సభ్యులు సభకు హాజరవుతారా అనే ప్రశ్నతో సవాలు విసిరారు.

తెలుగు రాష్ట్రాల సీఎంల కీలక భేటీ: పోలవరం-బనకచర్ల అంశంపై ఘర్షణ

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీలో కీలకంగా సమావేశమయ్యారు. ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం-బనకచర్ల అనుసంధానం, తెలంగాణ 9 అంశాలపై వాదనలు వెల్లువెత్తనున్నాయి. కీలక నిర్ణయాలు వస్తాయా?

గోదావరి జిల్లాల ప్రజలకు శుభవార్త: అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్ట్‌కు జూన్ 26న శంకుస్థాపన

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగ అభివృద్ధికి కీలకంగా నిలిచే అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్ట్‌కు జూన్ 26న శంకుస్థాపన జరగనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ ప్రాజెక్ట్‌కు ప్రారంభకంకణం పూయనున్నారు. […]