ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం: రిటైర్డ్ ఉద్యోగులకు సకాలంలో పెన్షన్, గ్రాట్యుటీ – ఆలస్యమైతే వడ్డీ చెల్లింపు తప్పనిసరి

ఏపీ ప్రభుత్వం జీఓ 59 జారీ చేసింది. రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్‌, గ్రాట్యుటీ చెల్లింపులు ఆలస్యమైతే జీపీఎఫ్‌ వడ్డీ రేటుతో వడ్డీ చెల్లించాల్సిందేనని నిర్ణయం తీసుకుంది. ఇది ఉద్యోగుల ఆర్థిక భద్రతకు కీలక మైలురాయి.

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగ సంఘాల డిమాండ్లు – పెండింగ్ బకాయిల పరిష్కారంపై ఒత్తిడి

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి సంఘాలు ఒత్తిడి పెంచుతున్నాయి. పెండింగ్ బకాయిల చెల్లింపు, డీఎల విడుదల, ఐఆర్ ప్రకటన, 12వ పిఆర్సీ నియామకం వంటి కీలక డిమాండ్లు ప్రభుత్వ ముందుకు తెచ్చారు.