విజయవాడ నగర ప్రజలకు శుభవార్త. కాలుష్యాన్ని తగ్గిస్తూ, పర్యావరణ హితంగా ప్రజా రవాణా సేవలను మెరుగుపరచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం ఈ-బస్ సేవా పథకం కింద […]