ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటనలో 13 మంది మృతి చెందగా, 24 మంది గాయపడ్డారు. హర్యానాకు చెందిన కారు కారణమని పోలీసులు గుర్తించారు. అమిత్ షా ఘటనాస్థలాన్ని పరిశీలించి బాధితులను పరామర్శించారు.
Tag: ఎర్రకోట పేలుడు
దేశ రాజధానిలో భయానక ఘటన – ఎర్రకోట సమీపంలో కారులో భారీ పేలుడు, 13 మంది మృతి, పలు రాష్ట్రాల్లో హై అలర్ట్
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం కారులో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందగా, పలు రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. NIA, NSG బృందాలు దర్యాప్తు ప్రారంభించాయి.