చైనాలో ఎయిర్ చైనా ప్యాసింజర్ విమానంలో లగేజీ బ్యాటరీలో మంటలు చెలరేగి ఆందోళన రేపాయి. షాంగై పుడోంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేసి ప్రమాదాన్ని నివారించారు. 169 మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు.