మస్కట్ నుండి ముంబైకు వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో ఓ థాయిలాండ్ మహిళ గగనతలంలో బాలుడికి జన్మనిచ్చింది. విమాన సిబ్బంది, నర్సు సహాయంతో ఈ అరుదైన సంఘటన చోటుచేసుకుంది.