ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు 2025లో ఫిబ్రవరిలోనే నిర్వహించబడనున్నాయి. సైన్స్‌ గ్రూప్‌ ముందుగా, ఆర్ట్స్‌ తరువాత పరీక్షలు ఉంటాయి. ప్రథమ సంవత్సరంలో ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌, కొత్త ప్రశ్నాపత్రాల నమూనా, ఒక మార్కు ప్రశ్నలు, 85 మార్కుల పద్ధతి వంటి కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.