మొంథా తుఫాన్ కారణంగా నెల్లూరులోని సంగం బ్యారేజీకి ప్రమాదం సంభవించబోతుండగా, అధికారులు సమయానికి స్పందించి భారీ బోటును ఒడ్డుకు చేర్చడంతో ప్రమాదం తప్పింది. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులను అభినందించారు.
Tag: ఎన్డీఆర్ఎఫ్
వెలిగొండ ప్రాజెక్టులో పెను ప్రమాదం తప్పింది – 200 మంది కార్మికుల ప్రాణాలు కాపాడిన అధికారుల అప్రమత్తత!
ప్రకాశం జిల్లా వెలిగొండ ప్రాజెక్టులో రెండో సొరంగంలో ఆకస్మిక వరదతో 200 మంది కార్మికులు చిక్కుకున్నారు. అధికారుల అప్రమత్తతతో సురక్షితంగా రక్షణ చర్యలు పూర్తయ్యాయి.