అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు–భద్రతా బలగాల మధ్య భారీ ఎన్కౌంటర్ కొనసాగుతోంది. టాప్ కమాండర్ హిడ్మా మృతి చెందినట్లు సమాచారం. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ఉద్రిక్తత నెలకొంది.
Tag: ఎన్కౌంటర్
కర్రెగుట్టల్లో మరోసారి తుపాకీ గర్జనలు – మావోయిస్టులు, భద్రతాబలగాల మధ్య ఉత్కంఠభరిత కాల్పులు
ఛత్తీస్గడ్–తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో మరోసారి మావోయిస్టులు, భద్రతాబలగాల మధ్య కాల్పులు జరిగాయి. సుమారు గంట పాటు కొనసాగిన ఈ ఘటనలో ఇరువైపులా ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.