భారతీయ టెక్టోనిక్ ప్లేట్లు ఒక్క అంగుళం కదిలినా భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ కదలిక భారతదేశ భౌగోళిక పటాన్ని మార్చివేసే ఐదు ప్రధాన మార్పులు తెచ్చే ప్రమాదం ఉంది.