తెలంగాణలో పంటల కొనుగోళ్లు వేగవంతం అవుతున్నాయి. 8.54 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు పూర్తయ్యిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రైతుల ఖాతాల్లోకి 48 గంటల్లో రూ.1,208 కోట్లు జమ కానున్నాయని హామీ ఇచ్చారు.
Tag: ఉత్తమ్ కుమార్ రెడ్డి
రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ – వచ్చే నెల నుంచి సన్న బియ్యంతో పాటు పర్యావరణహిత బ్యాగులు
తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు శుభవార్త తెలిపింది. వచ్చే నెల నుంచి సన్న బియ్యంతో పాటు పర్యావరణహిత బ్యాగులను పంపిణీ చేయనుంది. ప్లాస్టిక్ తగ్గింపు, ఆరు గ్యారెంటీ పథకాల ప్రచారం లక్ష్యం.