భారత్–పాకిస్థాన్ క్రికెట్ చరిత్రలో అరుదైన అధ్యాయం

భారత్–పాకిస్థాన్ క్రికెట్ చరిత్రలో అరుదైన ఘట్టాలు ఉన్నాయి. అబ్దుల్ హఫీజ్ కర్దార్, గుల్ మహ్మద్, ఆమిర్ ఎలాహీ వంటి ఆటగాళ్లు రెండు దేశాలకు ఆడి ప్రత్యేక గుర్తింపు పొందారు. వారి ఆసక్తికరమైన ప్రయాణం తెలుసుకోండి.

‘పాకిస్థాన్‌ను వదిలేయొద్దు’ – ఆసియా కప్‌లో పాక్‌తో మ్యాచ్‌కు భారత్ గ్రీన్ సిగ్నల్

అమర్‌నాథ్ దాడి తర్వాత భారత్–పాక్ సంబంధాలు క్షీణించినా, ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడేందుకు భారత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్రం స్ట్రాటజిక్ నిర్ణయం ఇదే.