పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఇరాన్ కొత్త అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. తాజా పరిణామాలను పరిగణలోకి తీసుకొని, తక్షణమే ఉద్రిక్తతలను తగ్గించాల్సిన అవసరం […]