ఢిల్లీ కరోల్ బాగ్లో అక్రమ మొబైల్ తయారీ, ఐఎంఈఐ ట్యాంపరింగ్ రాకెట్ను పోలీసులు ఛేదించారు. 1800కి పైగా మొబైళ్లు, పరికరాలు, సాఫ్ట్వేర్ స్వాధీనం. ఐదుగురు అరెస్టు.
Tag: ఇండియా క్రైమ్ న్యూస్
పెళ్లిళ్ల పేరుతో పెద్ద దోపిడీ — అలీఘర్లో 12 ఇళ్లను ఊడ్చేసిన వధువులు!
ఉత్తర ప్రదేశ్లో అలీఘర్లో కర్వాచౌత్ రోజు 12 వధువులు తమ భర్తలకు మత్తుమందు ఇచ్చి నగలు, డబ్బుతో పారిపోయిన ఘటన సంచలనం రేపింది. ఈ మోసం వెనుక ఉన్న బ్రోకర్ల ముఠాను పోలీసులు వెతుకుతున్నారు.