2008లో బలిమెల ఘటనలో మావోయిస్టుల దాడిలో అమరులైన గ్రేహౌండ్స్ కానిస్టేబుళ్ల కుటుంబాల 17 ఏళ్ల కల సాకారమైంది. సీఎం రేవంత్ రెడ్డి గాజులరామారాంలో 33 కుటుంబాలకు 200 గజాల ఇళ్ల స్థలాల పట్టాలు అందజేశారు.