ఇండోనేషియాలో విపరీత వరదలు–కొండచరియలు: 442 మంది మృతి, వందలాది అదృశ్యం | ఆగ్నేయాసియాలో విపత్తు పరంపర

ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలో భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో మృతుల సంఖ్య 442కు చేరింది. వందల మంది కనిపించకపోవడంతో మరింత ప్రాణనష్టం ఆశంక. థాయిలాండ్, మలేషియా, శ్రీలంక కూడా వరదలతో దెబ్బతిన్నాయి.

చైనాలో భయంకర అగ్ని ప్రమాదం: పర్యాటకుడి నిర్లక్ష్యంతో వెంచాంగ్ ఆలయం దగ్ధం

చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లో పర్యాటకుడి నిర్లక్ష్యంతో వెంచాంగ్ ప్యావిలియన్ ఆలయం అగ్నికి ఆహుతైంది. మూడు అంతస్తుల ఆలయం పూర్తిగా దగ్ధం.