ప్రకాశం జిల్లా గిద్దలూరులో అమానుష ఘటన చోటుచేసుకుంది. డెలివరీ కోసం ఆస్పత్రికి వచ్చిన గర్భిణీ, వైద్యులు అందుబాటులో లేకపోవడంతో బాత్రూమ్లోనే ప్రసవించింది. పుట్టిన శిశువును బకెట్లో వదిలేసి వెళ్లిపోయిన తల్లిని గుర్తించేందుకు పోలీసులు సీసీటీవీ ఆధారంగా గాలిస్తున్నారు.