వంగవీటి మోహనరంగా కుమార్తె ఆశా కిరణ్ విశాఖలో డిసెంబరు 26న ‘రంగనాడు’ సభ నిర్వహణను ప్రకటించారు. రాజకీయ ప్రవేశంపై స్పష్టతనిస్తూ సేవా కార్యక్రమాలే ప్రాధాన్యం అన్నారు. రాధా రంగా మిత్ర మండలి రాష్ట్రవ్యాప్త బలోపేతంపై కీలక ప్రకటనలు.