ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మొదట విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం నుంచి అమలు, ఆపై వంద ఆలయాలకు విస్తరణ.