పదవీ విరమణ తర్వాత స్థిర ఆదాయం కోరుకునే వారికి ప్రభుత్వ హామీతో పోస్ట్ ఆఫీస్ SCSS పథకం. 8.2% వడ్డీతో నెలకు రూ.11,000 ఆదాయం పొందండి.
Tag: ఆర్థిక భద్రత
ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం: రిటైర్డ్ ఉద్యోగులకు సకాలంలో పెన్షన్, గ్రాట్యుటీ – ఆలస్యమైతే వడ్డీ చెల్లింపు తప్పనిసరి
ఏపీ ప్రభుత్వం జీఓ 59 జారీ చేసింది. రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్, గ్రాట్యుటీ చెల్లింపులు ఆలస్యమైతే జీపీఎఫ్ వడ్డీ రేటుతో వడ్డీ చెల్లించాల్సిందేనని నిర్ణయం తీసుకుంది. ఇది ఉద్యోగుల ఆర్థిక భద్రతకు కీలక మైలురాయి.