ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం 15 నెలల పాలనలో ప్రజా హామీల అమలుపై సత్తా చాటింది. మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం కొనసాగిస్తూనే, ఆటో డ్రైవర్లకు దసరా నుంచి నగదు సాయం ప్రకటించింది. అనంతపురం విజయోత్సవ సభలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం వివరాలు.
Tag: ఆర్టీసీ ఉచిత ప్రయాణం
ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం: ‘జీరో ఫేరు టిక్కెట్’ ఆదేశించిన సీఎం చంద్రబాబు
ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించనున్న రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ప్రత్యేకంగా ‘జీరో ఫేరు టిక్కెట్’ ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రయాణ వివరాలు, ఆదా అయిన డబ్బు వంటి సమాచారం టికెట్పై పొందుపరచాలని సూచించారు.