కర్రెగుట్టల్లో మరోసారి తుపాకీ గర్జనలు – మావోయిస్టులు, భద్రతాబలగాల మధ్య ఉత్కంఠభరిత కాల్పులు

ఛత్తీస్‌గడ్–తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో మరోసారి మావోయిస్టులు, భద్రతాబలగాల మధ్య కాల్పులు జరిగాయి. సుమారు గంట పాటు కొనసాగిన ఈ ఘటనలో ఇరువైపులా ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.

హిడ్మా లొంగిపోనునట్లు ప్రచారం…! ఆయన సరెండర్ అయితే మావోయిస్టు ఉద్యమం ముగింపు దశలోకి వెళ్ళినట్టేనా..?

మావోయిస్టు లొంగుబాట్లు కొనసాగుతున్న తరుణంలో, కీలక కమాండర్ హిడ్మా కూడా లొంగిపోబోతున్నాడనే ప్రచారం జోరుగా నడుస్తోంది. ఆయన సరెండర్ అయితే మావోయిస్టు ఉద్యమం దాదాపుగా ముగిసినట్టేనని భద్రతా వర్గాలు భావిస్తున్నాయి.