బాపట్ల జిల్లాలో ఇంజనీరింగ్ చదువుతున్న ఏడుగురు విద్యార్థులు బైక్ దొంగతనాల గ్యాంగ్‌గా మారిన సంఘటన కలకలం రేపింది. 16 బుల్లెట్ బైక్‌లు దొంగిలించినట్టు పోలీసులు గుర్తించారు.