సంక్రాంతి పండగ సందర్భంగా కోస్తా జిల్లాల్లో జరిగే కోడిపందేలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జూదం, జంతుహింస నిరోధక చట్టాలను కఠినంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించింది.
Tag: ఆంధ్రప్రదేశ్ వార్తలు
భీమవరం: విద్యుత్ షాక్తో కొట్టుమిట్టాడిన తల్లిని చాకచక్యంగా కాపాడిన ఐదో తరగతి విద్యార్థి దీక్షిత్
భీమవరం జొన్నలగరువులో విద్యుత్ షాక్కు గురైన తల్లిని ఐదో తరగతి విద్యార్థి దీక్షిత్ సమయస్ఫూర్తితో రక్షించాడు. చిన్నారి ధైర్యానికి అందరూ ప్రశంసలు.
వనపర్తి మైనర్ జంట కు శిశువు జననం.. డీఎన్ఏ టెస్ట్ డిమాండ్తో ఉద్రిక్తత
వనపర్తి జిల్లాలో మైనర్ జంట శిశువు జననం గ్రామాన్ని కుదిపేసింది. డీఎన్ఏ పరీక్ష డిమాండ్ చేస్తూ కుటుంబాలు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన.
రెండేళ్లు చీకట్లో బతికిన బాలిక: ఇచ్ఛాపురం ఘటనపై పోలీసుల, జడ్జి సీరియస్ పరిశీలన
శ్రీకాకుళం ఇచ్ఛాపురంలో 17 ఏళ్ల బాలికను తల్లి రెండేళ్లు చీకటిలో బంధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. అంగన్వాడీ కార్యకర్త సమాచారం, అధికారుల రక్షణ చర్యలు, తల్లి మానసిక స్థితి, బాలిక భవిష్యత్ భద్రతపై పూర్తి వివరాల కథనం.
పెట్రోల్ బంక్ లో మోసాలకు చెక్ పెట్టండి ఇలా !?
పెట్రోల్ లేదా డీజిల్ నింపేటప్పుడు మోసం జరగకుండా ఎలా గుర్తించాలో తెలుసుకోండి. పెట్రోల్ పంప్ ఉద్యోగి వెల్లడించిన రెండు సులభమైన పద్ధతులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మానవత్వం ఇంకా బతికే ఉంది – నెల్లూరు యువతికి అండగా నిలిచిన విజయవాడ ఆటో డ్రైవర్లు
తల్లిదండ్రులను కోల్పోయిన నెల్లూరు యువతిని సురక్షితంగా కాపాడిన విజయవాడ ఆటో డ్రైవర్లు, పోలీసులు చూపిన మానవత్వం అందరినీ కదిలించింది.
శబరిమల యాత్రికుల కోసం TGSRTC ప్రత్యేక బస్సులు.. ఛార్జీలు, సౌకర్యాలు, డిస్కౌంట్ల వివరాలు ఇవే!
శబరిమల భక్తుల కోసం TGSRTC 200 ప్రత్యేక బస్సులు నడపనుంది. ఎక్స్ప్రెస్ నుండి రాజధాని వరకూ బస్సులు అందుబాటులో ఉండగా, కిలోమీటరుకు ఛార్జీలు, డిస్కౌంట్లు, ఉచిత సీట్లు వంటి వివరాలను సంస్థ ప్రకటించింది.
చదువులో వెనకబడ్డామన్న బాధతో అడవిలోకి పారిపోయిన ఇద్దరు బాలికలు – డ్రోన్ కెమెరాలతో గుర్తించిన పోలీసులు
అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు నాలుగు రోజులపాటు అడవిలో తలదాచుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డ్రోన్ కెమెరాలతో పోలీసులు గుర్తించి, సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
ఎమ్మెల్యేల తీరుపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం.. “ఇలా కొనసాగితే ప్రజల్లో చులకన అవుతాం” అంటూ వార్నింగ్!
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల వ్యక్తిగత వివాదాల్లో తలదూరుస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ హెచ్చరించారు. సీఎం చంద్రబాబుకి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
హైదరాబాద్–విజయవాడ హైవేపై ప్రైవేట్ బస్సులో మంటలు – డ్రైవర్ అప్రమత్తతతో 40 మంది ప్రాణాలు రక్షణ
హైదరాబాద్–విజయవాడ హైవేపై విహారీ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ సమయస్ఫూర్తితో 40 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడబడ్డాయి. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.