అల్లూరి సీతారామరాజు జిల్లాలో చిత్తూరు యాత్రికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు చింతూరు–మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో 50 అడుగుల లోయలో పడింది. ఈ ప్రమాదంలో 15 మందికి పైగా మృతి, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రక్షణ చర్యలు సాగుతున్నాయి.
Tag: ఆంధ్రప్రదేశ్ రోడ్డు ప్రమాదం
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
కృష్ణా జిల్లా ఉయ్యూరు–మచిలీపట్నం రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుందేరు గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.