ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి సంఘాలు ఒత్తిడి పెంచుతున్నాయి. పెండింగ్ బకాయిల చెల్లింపు, డీఎల విడుదల, ఐఆర్ ప్రకటన, 12వ పిఆర్సీ నియామకం వంటి కీలక డిమాండ్లు ప్రభుత్వ ముందుకు తెచ్చారు.
Tag: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
రాజమండ్రిలో వైసీపీ మాజీలు ఉండవల్లి అరుణ్కుమార్ను కలిశారు
రాజమండ్రిలో వైసీపీ మాజీ ప్రజాప్రతినిధులు ఉండవల్లి అరుణ్కుమార్ను కలసి రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, కూటమి వ్యూహాలను చర్చించారు.
వైసీపీ కీలకనేతకి బెయిల్ మంజూరు, కానీ మళ్ళీ పోలీసుల అదుపులోకి….!!
వైసీపీ నేత నందిగం సురేష్కు గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసిన గంటలకే మరో కేసులో పోలీసులు పీటీ వారెంట్ జారీ చేసి తిరిగి అదుపులోకి తీసుకున్నారు. వివరాలకు పూర్తి కథనం చదవండి.
సింగయ్య మృతి కేసులో హైకోర్టులో జగన్కు తాత్కాలిక ఊరట
పల్నాడు జిల్లాలో జరిగిన సింగయ్య మృతి కేసులో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి తాత్కాలిక ఊరట లభించింది. ఈ కేసులో జగన్పై […]