విజయవాడ శివార్లలో మావోయిస్టుల కదలికలపై కేంద్ర-రాష్ట్ర బలగాలు భారీ ఆపరేషన్ చేపట్టి 27 మందిని అరెస్టు చేశాయి. నగరంలో డంప్‌లను కూడా గుర్తించారు.