శబరిమల నుండి రామేశ్వరం వెళ్తున్న అయ్యప్ప భక్తులపై తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం. విజయనగరం, గజపతినగరం ప్రాంతాలకు చెందిన నలుగురు అక్కడికక్కడే మృతి. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డ ఘటనపై వివరాలు.
Tag: #ఆంధ్రప్రదేశ్ న్యూస్
విస్సన్నపేట జూనియర్ కాలేజీలో దారుణం: వాష్రూమ్కు వెళ్లారనే కారణంతో విద్యార్థినులపై వైస్ ప్రిన్సిపల్ దాడి
ఎన్టీఆర్ జిల్లాలోని వికాస్ జూనియర్ కాలేజీలో ఇద్దరు ఇంటర్ విద్యార్థినులపై కరెంట్ వైర్తో దారుణ దాడి. యాజమాన్యం ఘటన కప్పిపుచ్చే ప్రయత్నం చేసినట్టు ఆరోపణలు.
కడప శ్రీ చైతన్య స్కూల్లో విద్యార్థిని ఆత్మహత్య – తల్లిదండ్రుల ఆందోళన, అనుమానాలు వ్యక్తం
కడప శ్రీ చైతన్య స్కూల్ హాస్టల్లో 9వ తరగతి విద్యార్థిని జశ్వంతి ఉరివేసుకుని ఆత్మహత్య. తల్లిదండ్రుల అనుమానాలు, స్కూల్ యాజమాన్యంపై ఆగ్రహం, రిమ్స్ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత.
హాట్స్టోరీ: మెరిసేదంతా బంగారం కాదు — గుంటూరులో హాల్మార్క్ మోసకే లేజర్ మిషీన్ సీజ్
గుంటూరు లాలాపేటలో బంగారు షాపుల్లో హాల్మార్క్ మోసాలు వెలుగులోకి వచ్చాయి. BIS జాయింట్ డైరెక్టర్ అర్జున్ నేతృత్వంలో జరిగిన దాడుల్లో లైసెన్స్ లేకుండా హాల్మార్క్ ముద్రించే లేజర్ మెషిన్ సీజ్ చేయబడింది. వినియోగదారులను మోసం చేసిన వ్యాపారులపై చర్యలు ప్రారంభమయ్యాయి.
గిద్దలూరులో అమానుష ఘటన: బాత్రూమ్లో శిశువుకు జన్మనిచ్చి బకెట్లో వదిలేసిన తల్లి
ప్రకాశం జిల్లా గిద్దలూరులో అమానుష ఘటన చోటుచేసుకుంది. డెలివరీ కోసం ఆస్పత్రికి వచ్చిన గర్భిణీ, వైద్యులు అందుబాటులో లేకపోవడంతో బాత్రూమ్లోనే ప్రసవించింది. పుట్టిన శిశువును బకెట్లో వదిలేసి వెళ్లిపోయిన తల్లిని గుర్తించేందుకు పోలీసులు సీసీటీవీ ఆధారంగా గాలిస్తున్నారు.
బాపట్లలో భారీ చోరీ: కంటైనర్ నుంచి 255 ల్యాప్టాప్లు మాయం – విలువ రూ.1.85 కోట్లు
బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద భారీ చోరీ జరిగింది. ముంబయి నుంచి చెన్నైకి తరలిస్తున్న కంటైనర్ నుంచి దుండగులు 255 ల్యాప్టాప్లను అపహరించారు. విలువ రూ.1.85 కోట్లు. పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ప్రారంభించారు.
గుంటూరులో ప్లాస్టిక్ వ్యర్థాలకు ఎండ్కార్డ్: కేజీ ప్లాస్టిక్తో గాంధీ పార్కులోకి ఉచిత ప్రవేశం
గుంటూరు, జూన్ 7:పర్యావరణ పరిరక్షణకు ప్రతిబద్ధంగా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ (GMC) ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. నగరాన్ని ప్లాస్టిక్రహితంగా మలచే దిశగా చర్యలు చేపడుతున్న అధికారులు, గాంధీ పార్కులోకి ప్రవేశాన్ని ప్లాస్టిక్ వ్యర్థాల […]