ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఒకేరోజు, ఒకేసారి 12 బ్యాంకుల రాష్ట్ర ప్రధాన కార్యాలయాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేశారు. దీంతో రాజధాని వాణిజ్య, రియల్ ఎస్టేట్, రిటైల్ రంగాలు వేగంగా అభివృద్ధి చెందనున్నాయి.
𝐰𝐡𝐞𝐫𝐞 𝐧𝐞𝐰𝐬 𝐜𝐨𝐦𝐞𝐬 𝐟𝐢𝐫𝐬𝐭
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఒకేరోజు, ఒకేసారి 12 బ్యాంకుల రాష్ట్ర ప్రధాన కార్యాలయాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేశారు. దీంతో రాజధాని వాణిజ్య, రియల్ ఎస్టేట్, రిటైల్ రంగాలు వేగంగా అభివృద్ధి చెందనున్నాయి.