ఎయిర్ ఇండియా ప్రమాదంలో ఏకైక ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ రమేశ్ కన్నీటి గాధ

2025లో అహ్మదాబాద్ సమీపంలో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 241 మంది ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనలో ఏకైకంగా ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ రమేశ్ తన బాధ, ఆవేదనను స్కై న్యూస్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. శారీరకంగా, మానసికంగా ఎదుర్కొంటున్న కష్టాలను వివరించారు.

అహ్మదాబాద్ విమాన ప్రమాదం: 80 మంది డాక్టర్లను కాపాడిన ఫ్యామిలీ..

అహ్మదాబాద్: జూన్ 12న అహ్మదాబాద్‌ నగరంలో చోటు చేసుకున్న విమాన ప్రమాదం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ప్రమాదంలో 241 మంది ప్రయాణికుల తో పాటు, 34 మంది డాక్టర్లు ప్రాణాలు కోల్పోయారు. కానీ […]