బీరంగూడలో బీటెక్ విద్యార్థి హత్య: ప్రేమ వ్యవహారమే కారణమా?

సంగారెడ్డి బీరంగూడలో ప్రేమ వ్యవహారం నేపథ్యంలో బీటెక్ విద్యార్థి సాయి హత్య. యువతి తల్లిదండ్రులే క్రూరంగా హతమార్చిన ఘటనపై పోలీసులు దర్యాప్తు.

సంగారెడ్డి‌లో హిజ్రాల బలవంతపు వసూళ్లపై కఠినచర్యలు: 60 మంది హిజ్రాలకు పోలీసుల కౌన్సెలింగ్

సంగారెడ్డి జిల్లాలో శుభకార్యాల వద్ద, బహిరంగ ప్రదేశాల్లో హిజ్రాల బలవంతపు వసూళ్లను అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు ప్రారంభించారు. ఎస్పీ ఆదేశాలపై 60 మంది హిజ్రాలకు కౌన్సెలింగ్‌ నిర్వహించిన అమీన్‌పూర్ సీఐ నరేష్ హెచ్చరికలు, భవిష్యత్ చర్యలు పూర్తి వివరణలో.