ఛత్తీస్‌గఢ్‌లో చారిత్రాత్మక మావోయిస్టుల లొంగుబాటు – దండకారణ్యంలో 200 మంది హింసకు వీడ్కోలు

ఛత్తీస్‌గఢ్‌లో దండకారణ్యం ప్రాంతానికి చెందిన 200 మంది మావోయిస్టులు సీఎం విష్ణు దేవ్ సాయి సమక్షంలో లొంగిపోయారు. ప్రభుత్వ విధానాలు, భద్రతా బలగాల కృషితో ఈ చారిత్రాత్మక పరిణామం సాధ్యమైంది.

మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు (భూపతి) సరెండర్ వెనుక అసలు కథ ఏమిటి?

40 సంవత్సరాల సాయుధ పోరాటం అనంతరం మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు (భూపతి) పోలీసులకు లొంగిపోయారు. ఆయన సరెండర్ వెనుక ఉన్న అసలు కారణాలు, వ్యూహాత్మక మంతనాల విశ్లేషణ ఈ కథనంలో తెలుసుకోండి.

అమిత్ షాకు మావోయిస్టుల లేఖ: ఎన్‌కౌంటర్లు ఆగితేనే ఆయుధాలు వదులుతామని షరతు

సీపీఐ (మావోయిస్టు) ప్రతినిధి అభయ్ పేరిట కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సంచలన లేఖ. ఆపరేషన్ కగార్ నిలిపి వేస్తే, ఎన్‌కౌంటర్లు ఆపితే మావోయిస్టులు ఆయుధాలు వదిలేస్తామని ప్రకటన. ఈ లేఖపై ప్రజా సంఘాల అనుమానాలు.