అమరావతిపై దుష్ప్రచారం తగదు – సదస్సులో నిపుణులు, మేధావుల స్పష్టం

అమరావతిపై జరుగుతున్న తప్పుడు ప్రచారం రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలుగజేస్తోందని నిపుణులు, మేధావులు సదస్సులో స్పష్టం చేశారు. భావప్రకటన స్వేచ్ఛ పేరుతో అబద్ధపు ప్రచారం చేయడం రాజ్యాంగానికి విరుద్ధమని, అమరావతికి చారిత్రక ప్రాధాన్యం ఉందని నిపుణులు గుర్తుచేశారు.

అమరావతిలో ఐదు టవర్లను కలుపుతున్న గ్లాస్ బ్రిడ్జ్ – సరికొత్త ఆకర్షణ

అమరావతి రాజధానిలో ఐదు సచివాలయ టవర్లను కలుపుతూ 900 మీటర్ల పొడవైన గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణం ప్రారంభమైంది. జీఏడీ టవర్‌లో సీఎం కార్యాలయం, మిగిలిన నాలుగు టవర్లు 39 అంతస్తులతో ఉంటాయి