అమరావతిపై జరుగుతున్న తప్పుడు ప్రచారం రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలుగజేస్తోందని నిపుణులు, మేధావులు సదస్సులో స్పష్టం చేశారు. భావప్రకటన స్వేచ్ఛ పేరుతో అబద్ధపు ప్రచారం చేయడం రాజ్యాంగానికి విరుద్ధమని, అమరావతికి చారిత్రక ప్రాధాన్యం ఉందని నిపుణులు గుర్తుచేశారు.
Tag: అమరావతి రాజధాని
అమరావతిలో ఐదు టవర్లను కలుపుతున్న గ్లాస్ బ్రిడ్జ్ – సరికొత్త ఆకర్షణ
అమరావతి రాజధానిలో ఐదు సచివాలయ టవర్లను కలుపుతూ 900 మీటర్ల పొడవైన గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణం ప్రారంభమైంది. జీఏడీ టవర్లో సీఎం కార్యాలయం, మిగిలిన నాలుగు టవర్లు 39 అంతస్తులతో ఉంటాయి