అమరావతిలో జరిగిన ఓ చర్చలో జర్నలిస్ట్ అమరావతిని వే*శ్యల రాజధానిగా పేర్కొనడంతో స్థానిక రైతులు, మానవ హక్కుల కార్యకర్తలు తీవ్రంగా నిరసించారు. మహిళలు, రైతులు తుళ్ళూరులో పెద్దసంఖ్యలో నిరసన తెలిపారు, ఆ వ్యాఖ్యలపై 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు, లేదంటే తమ ఉద్యమానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.