అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ విజయోత్సవ సభలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల హామీల అమలు, అభివృద్ధి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలపై కూటమి బలమైన సందేశం ఇచ్చింది.