చిత్తూరు జిల్లా కొత్తూరులో ఏనుగుల దాడిలో రైతు రామకృష్ణంరాజు మృతి చెందారు. ఈ ఘటనపై గ్రామస్థులు తీవ్ర ఆందోళనకు దిగారు. అటవీశాఖ నిర్లక్ష్యాన్ని నిలదీశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు.