ఇరాన్‌లో అంతర్యుద్ధ భీభత్సం: 16,500 మందికిపైగా మృతి, 3 లక్షల మందికి గాయాలు

ఇరాన్‌లో కొనసాగుతున్న అంతర్యుద్ధంలో వేలాది పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజా నివేదికల ప్రకారం 16,500 మందికిపైగా మృతి, 3 లక్షల మందికి గాయాలు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష తీర్పు—నవంబర్ 17 తేదీపై రాజకీయ వివాదం ఎందుకు?

బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాపై ICT విధించిన మరణశిక్ష తీర్పు అంతర్జాతీయస్థాయిలో చర్చనీయాంశమైంది. తీర్పు కోసం ఆమె వివాహ వార్షికోత్సవ రోజైన నవంబర్ 17నే ఎందుకు ఎంచుకున్నారు? ఈ నిర్ణయంపై రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయా? పూర్తి వివరాలు చదవండి.

కాంగో రాగి గనిలో ఘోర విషాదం: వంతెన కూలి 32 మంది మృతి – కాల్పుల కలకలం నేపథ్యంలో ప్రమాదం

కాంగోలోని లువాలాబా ప్రావిన్స్‌లో రాగి గనిలో వంతెన కూలిపోవడంతో 32 మంది కార్మికులు మృతి. కాల్పుల శబ్దంతో జరిగిన గందరగోళమే ప్రమాదానికి కారణమనే స్థానికుల ఆరోపణలు. SAEMAPE నివేదిక, మానవ హక్కుల సంస్థల డిమాండ్లు, పూర్తి వివరాలు.

అమెరికాలో ఉన్నత విద్యార్థిని యార్లగడ్డ రాజ్యలక్ష్మి అనారోగ్యంతో మృతి – కారంచేడు గ్రామంలో విషాదం

బాపట్ల జిల్లా కారంచేడు గ్రామానికి చెందిన యువతి యార్లగడ్డ రాజ్యలక్ష్మి (23), అమెరికా టెక్సాస్ ఏ అండ్ ఎమ్ యూనివర్సిటీలో ఎంఎస్ పూర్తి చేసిన తర్వాత అనారోగ్యంతో మృతి చెందింది. గ్రామంలో తీవ్ర శోకాలు నెలకొన్నాయి.

చైనాలో ప్రేమ, భయం, మరణం – రహస్య సంబంధం వెనుక హృదయ విదారక గాథ

చైనాలో ముగిసిన స్నేహం మళ్లీ ప్రేమగా మారి, చివరికి ప్రాణాంతకంగా ముగిసిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కోర్టు కీలక తీర్పు, రహస్య ప్రేమాయణం వెనుక ఉన్న నిజాలు ఈ కథలో తెలుసుకోండి.

వేల్స్ తీరంలో ఆందోళన: ప్రమాదకర సముద్ర జీవులు ‘పోర్చుగీస్ మ్యాన్ ఓ’ వార్’ భారీగా ఒడ్డుకు కొట్టుకువచ్చాయి

యునైటెడ్ కింగ్‌డమ్‌లోని వేల్స్ తీరప్రాంతంలో ప్రమాదకర సముద్ర జీవులు ‘పోర్చుగీస్ మ్యాన్ ఓ’ వార్’ భారీగా ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. ఇవి అత్యంత విషపూరితమైన “ఫ్లోటింగ్ టెర్రర్స్”గా పేరుగాంచాయి. వీటి విషం మనుషులకు తీవ్రమైన నొప్పి, అలర్జీలు కలిగించవచ్చు. అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.

సముద్రంలో మునిగిన 5 లక్షల ఐఫోన్‌ 17లు! రూ.4,000 కోట్ల నష్టం – పెరూలో షాకింగ్‌ ఘటన

పెరూలో ఓ కార్గో నౌక ప్రమాదంలో 50 కంటైనర్లు సముద్రంలో మునిగిపోయాయి. వీటిలో ఉన్న 5 లక్షల ఐఫోన్‌ 17 యూనిట్లు నీటిలో మునిగిపోయినట్లు సమాచారం. నష్టం రూ.4,000 కోట్లకు పైగా అని అంచనా.

17 ఏళ్లుగా ఆచూకీ లేని వ్యక్తి మృతదేహం బహ్రెయిన్‌లో గుర్తింపు – జగిత్యాల కుటుంబంలో విషాదం

17 ఏళ్ల క్రితం ఉపాధి కోసం బహ్రెయిన్‌కు వెళ్లిన జగిత్యాల జిల్లా వ్యక్తి నరేశ్‌ ఐదేళ్ల క్రితమే మరణించాడని ఇప్పుడు తెలిసింది. బహ్రెయిన్‌లో మార్చురీలో మృతదేహం గుర్తింపు పొందింది.

బంగారంతో నేసిన అద్భుతం! దుబాయ్‌లో గిన్నిస్ రికార్డు సృష్టించిన 10.5 కిలోల బంగారు డ్రెస్‌

దుబాయ్‌లో అల్ రొమైజాన్ గోల్డ్ సంస్థ రూపొందించిన 10.5 కిలోల బంగారు డ్రెస్‌ గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. దీని విలువ దాదాపు రూ.9.5 కోట్లు.

పాకిస్థాన్ వైమానిక దాడిలో ముగ్గురు ఆఫ్ఘన్ యువ క్రికెటర్ల మృతి – క్రీడా ప్రపంచం దిగ్భ్రాంతి

పాకిస్థాన్ వైమానిక దాడిలో ముగ్గురు ఆఫ్ఘన్ యువ క్రికెటర్లు ప్రాణాలు కోల్పోవడం ప్రపంచ క్రికెట్‌లో విషాదాన్ని నింపింది. బీసీసీఐ, ఐసీసీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ పాకిస్థాన్ చర్యను ఖండించాయి. ఆఫ్ఘనిస్థాన్ ట్రై సిరీస్ నుంచి వైదొలిగింది.