ఎనిమిది సంవత్సరాల విరామం తర్వాత ఆస్ట్రేలియా భారత్ నుంచి రొయ్యల దిగుమతికి అనుమతులు మంజూరు చేసింది. ఏపీ ఆక్వా రైతులు అంతర్జాతీయ మార్కెట్లో కొత్త అవకాశాలను పొందుతారు.