ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నవంబర్ నుంచి ప్రభుత్వ పథకాల అమలుపై క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారని వెల్లడించారు. జీఎస్టీ 2.0 ప్రయోజనాలు, వన్ గవర్నమెంట్ విధానం, సాంకేతిక ఆధారిత పరిపాలనపై సమీక్షించారు.