2004 డిసెంబర్ 26న సంభవించిన మహా సునామీ 14 దేశాలను ఎలా కుదిపేసింది? భారత్లో జరిగిన నష్టం, నేటికీ ఆరని గాయాలపై స్పెషల్ స్టోరీ.
Breaking News
కలలో ఒకే వ్యక్తి ఎందుకు కనిపిస్తారు? మానసిక శాస్త్రం చెప్పే ఆశ్చర్యకరమైన నిజాలు
కలలో మనకు తెలిసినవారు లేదా తెలియని వ్యక్తులు ఎందుకు కనిపిస్తారు? కలల వెనుక ఉన్న మానసిక శాస్త్ర కారణాలు, భావోద్వేగాల రహస్యాలను తెలుసుకోండి.
Hyderabad Crime: పిల్లల ముందే భార్యను సజీవ దహనం చేసిన భర్త.. నల్లకుంటలో దారుణ ఘటన
హైదరాబాద్ నల్లకుంటలో క్రిస్మస్కు ముందు రోజు ఘోర ఘటన చోటుచేసుకుంది. భార్యపై అనుమానంతో పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన భర్త వెంకటేశ్ పరారీలో ఉన్నాడు. పిల్లల ముందే జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
CES 2026: ఫ్యాక్టరీల్లో మనుషుల స్థానంలో రోబోలేనా? హ్యుందాయ్ ‘అట్లాస్’ సంచలన ఎంట్రీ
CES 2026లో హ్యుందాయ్ పరిచయం చేసిన ఏఐ హ్యూమనాయిడ్ రోబో ‘అట్లాస్’ ఫ్యాక్టరీల పనితీరును ఎలా మార్చబోతోంది? కార్మికులకు ముప్పేనా? పూర్తి వివరాలు.
చైనా–పాక్ సైనిక మైత్రి: భారత్కు పెరుగుతున్న ద్విముఖ ముప్పు
చైనా–పాక్ సైనిక భాగస్వామ్యం భారత్ భద్రతకు పెరుగుతున్న ముప్పుగా మారుతోంది. అమెరికా రక్షణ శాఖ తాజా నివేదికలో కీలక హెచ్చరికలు.
2025 గూగుల్ ట్రెండ్స్: టాలీవుడ్లో టాప్లో నిలిచిన హీరో ఎవరో తెలుసా..!?
2025 గూగుల్ ట్రెండ్స్లో టాలీవుడ్ నుంచి అత్యధికంగా వెతికిన హీరోగా అల్లు అర్జున్ అగ్రస్థానంలో నిలిచారు. పుష్ప-2 విజయం, ఏఏ22 అంచనాలతో బన్నీ హవా కొనసాగుతోంది.
AP Schools: ఏపీలో పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ఎప్పటి నుంచంటే..?
AP Schools Sankranti Holidays 2025: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలకు జనవరి 10 నుంచి 18 వరకు 9 రోజుల సంక్రాంతి సెలవులు. జనవరి 19న స్కూళ్లు పునఃప్రారంభం.
ఈ రోజు రాశి ఫలాలు – డిసెంబర్ 26, 2025 (శుక్రవారం)
2025 డిసెంబర్ 26 శుక్రవారం రాశి ఫలాలు – ఉద్యోగం, ఆర్థికం, ప్రేమ, ఆరోగ్యం, వ్యాపారం అంశాల్లో పంచాంగ శైలి తెలుగు రాశిఫలాలు.
Anasuya Bharadwaj: శివాజీకి స్ట్రాంగ్ కౌంటర్.. మీ సపోర్ట్ నాకు అవసరం లేదు
దండోరా సినిమా ఈవెంట్ వివాదంలో శివాజీ వ్యాఖ్యలకు అనసూయ భరద్వాజ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. మీ సానుభూతి నాకు అవసరం లేదంటూ సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు.
తమిళనాడు రోడ్డు ప్రమాదం: బస్సు టైర్ పేలి రెండు కార్లపై దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. 9 మంది మృతి
తమిళనాడులోని కడలూరు జిల్లా తీత్తకుడి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు టైర్ పేలడంతో రెండు కార్లపైకి దూసుకెళ్లి 9 మంది అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివరాలు.




