బెంగళూరులో IPL విజయోత్సవాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటకు RCBనే బాధ్యమని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ పేర్కొంది. వికాస్ కుమార్ సస్పెన్షన్ను కూడా ట్రిబ్యునల్ రద్దు చేసింది.
Breaking News
ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు బీవీ పట్టాభిరామ్ కన్నుమూత
మానసిక వైద్యుడు, ఇంద్రజాలికుడు, వ్యక్తిత్వ వికాస నిపుణుడు బీవీ పట్టాభిరామ్ గుండెపోటుతో కన్నుమూశారు. జీవితంలో ఎన్నో రంగాల్లో ముద్రవేసిన ఆయన ఆఖరి ప్రయాణం జూబ్లీహిల్స్లో నిర్వహించనున్నారు.
కన్నప్ప కలెక్షన్ల బాటలో బ్రేకులు: ప్రభాస్ కేమియో కూడా కలిసి రాలేదా?
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’కు హిట్ టాక్ వచ్చినా, కలెక్షన్లు మాత్రం నిరాశ పరుస్తున్నాయి. తొలి నాలుగు రోజుల్లో రూ.31.5 కోట్ల వరకే వసూళ్లు. ప్రభాస్ కేమియో ఉన్నా ట్రేడ్ వర్గాల్లో ఆందోళన నెలకొంది.
రైల్వే ప్రయాణికులకు శుభవార్త: టిక్కెట్లు, ఫుడ్, ఫిర్యాదులు – ఇకపై RailOne యాప్లో అన్ని సేవలు
భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం RailOne అనే కొత్త యాప్ను ప్రారంభించింది. టికెట్ బుకింగ్, ఫుడ్ ఆర్డర్, ఫిర్యాదులు, రియల్ టైమ్ రైలు లొకేషన్ వంటి అన్ని సేవలు ఒకే యాప్లో అందుబాటులోకి వచ్చాయి.
వైసీపీ కీలకనేతకి బెయిల్ మంజూరు, కానీ మళ్ళీ పోలీసుల అదుపులోకి….!!
వైసీపీ నేత నందిగం సురేష్కు గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసిన గంటలకే మరో కేసులో పోలీసులు పీటీ వారెంట్ జారీ చేసి తిరిగి అదుపులోకి తీసుకున్నారు. వివరాలకు పూర్తి కథనం చదవండి.
పాశమైలారం ఫ్యాక్టరీ పేలుడు: 45 మంది మృతి, మరింత తీవ్రత చేరిన సహాయక చర్యలు
పటాన్చెరు పాశమైలారంలోని సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఇప్పటివరకు 45 మంది కార్మికులు మృతి చెందగా, ఇంకా పలువురు గల్లంతయ్యారు. సహాయక బృందాలు శిథిలాల్లో శోధన కొనసాగిస్తున్నాయి.
చంద్రబాబు హెలికాప్టర్కు వాతావరణ అడ్డంకి: గన్నవరంలో ల్యాండింగ్, కార్యక్రమంలో మార్పులు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. హెలికాప్టర్ వాతావరణం కారణంగా గన్నవరం ఎయిర్పోర్టులో ల్యాండ్ అయింది. తర్వాత ప్రత్యేక విమానంతో రాజమండ్రి చేరుకుని, రోడ్డుమార్గంలో మలకపల్లిలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తెలంగాణలో మ్యారేజ్ సర్టిఫికేట్ పొందటం ఇక మరింత సులువు: మీ-సేవ కేంద్రాల్లో కొత్త సౌకర్యం
తెలంగాణ ప్రభుత్వం మీ-సేవ కేంద్రాల ద్వారా మ్యారేజ్ సర్టిఫికేట్ సేవలు అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు వివాహ ధృవీకరణ పత్రం కోసం ఆన్లైన్ ద్వారా సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు…
వైఎస్ జగన్ రాజకీయ ప్రయాణం యువతకు మార్గదర్శకం: పార్టీ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు
వైఎస్ జగన్ తాను రాజకీయాల్లోకి వచ్చిన విధానం, ఎదుర్కొన్న సవాళ్లు, విజయాలు, అలాగే యువతకు ఇచ్చిన సందేశం గురించి వైసీపీ కేంద్ర కార్యాలయంలో యువజన విభాగ భేటీలో వివరించారు.
“తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రాంచందర్ రావు: ఫేక్ న్యూస్కు తిప్పికొట్టే హెచ్చరికలు”
తెలంగాణ బీజేపీకి కొత్త నేత: ఫైటర్గా రాంచందర్ రావు తెరంగేట్రం తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ ఎన్. రాంచందర్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నుంచి బాధ్యతలు స్వీకరించిన […]




