గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ 137 రోజుల రిమాండ్ తర్వాత విజయవాడ సబ్ జైలు నుంచి విడుదలయ్యారు. 11 కేసుల్లో ఊరట లభించడంతో విడుదలకు మార్గం సుగమమైంది.
Breaking News
ITR Filing Guide 2025: పాత పన్ను విధానం ఎంచుకున్నవారు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన మినహాయింపులు
ITR Filing 2025: పాత పన్ను విధానాన్ని ఎంచుకున్నవారికి ట్యాక్స్ మినహాయింపులు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్య బీమా, EPF, హోం లోన్, PPF, ELSS, వడ్డీలపై డిడక్షన్లు ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలుసుకోండి.
శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం ప్రారంభం: ఆధార్ లేకుండానే టోకెన్లు, భారీగా తరలివస్తున్న భక్తులు
శ్రీశైలంలో ఉచిత స్పర్శ దర్శనాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఆధార్ కార్డు లేకుండానే భక్తులకు టోకెన్లు మంజూరు చేస్తున్నారు. మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 1.45 నుంచి 3.45 వరకు దర్శనం అవకాశం.
పోలవరం డ్యామ్ కథ ఏమిటి..? 2027నాటికి పూర్తి చేయడం సాధ్యమేనా…!?
ఆంధ్రప్రదేశ్లో గోదావరి నదిపై నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్ట్ చరిత్ర, ఆలస్యాల కారణాలు, ప్రస్తుత పురోగతి మరియు 2027 నాటికి పూర్తి అవుతుందా అనే అంశంపై పూర్తి విశ్లేషణ.
కోవిడ్ వ్యాక్సిన్ వల్లే గుండెపోటులా? కర్ణాటక ఘటనతో మళ్లీ కలకలం
కర్ణాటకలో ఒక్క నెలలో 20 మందికి పైగా ఆకస్మిక గుండెపోటుతో మృతి చెందడంతో కోవిడ్ టీకాలు కారణమా అనే చర్చ తిరిగి మొదలైంది. నిపుణుల అభిప్రాయమేమిటి? కేంద్రం ఏమంటోంది?
మోదీ 8 రోజుల టూర్: 5 దేశాలు, వ్యూహాత్మక భేటీలు
భారత ప్రధాని నరేంద్ర మోదీ తన పదేళ్ల పాలనలోనే అత్యంత సుదీర్ఘంగా 8 రోజులు పాటు జరిపే విదేశీ పర్యటనలో 5 దేశాలను సందర్శించనున్నారు. ఈ పర్యటన ద్వారా భారత దేశం గ్లోబల్ సౌత్ దేశాలతో సంబంధాలు బలోపేతం చేయనుంది.
కొత్త రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. జూలై 14న సీఎం రేవంత్ రెడ్డి తుంగతుర్తిలో కొత్త స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. తొలి విడతలో 2 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు కార్డులు అందనుండగా, ఈ సారి స్మార్ట్ టెక్నాలజీతో రూపొందించిన రేషన్ కార్డులు ఇవ్వనున్నారు.
ఒక నెలలో రెండో ఘాటు ఘటన: ఎయిర్ ఇండియా వియన్నా ఫ్లైట్లో ప్రమాద సూచక పరిణామం
వియన్నా వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ తర్వాత దిగిపోవడం కలకలం రేపింది. ఇదివరకు కూడా ఒక విమానం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.
పంజాబ్లో సంచలనం: నకిలీ పత్రాలతో ఎయిర్ఫోర్స్ రన్వే అమ్మకం, తల్లీకొడుకుల కుంభకోణం వెలుగులోకి
దేశ భద్రతకు ముప్పు: పంజాబ్లో ఎయిర్ఫోర్స్ రన్వే కుంభకోణం – తల్లీకొడుకులు నకిలీ పత్రాలతో అమ్మకం పంజాబ్ రాష్ట్రంలోని ఫిరోజ్పూర్ జిల్లాలో దేశ భద్రతను బలహీనపరిచే విధంగా జరిగిన ఒక భారీ భూ కుంభకోణం […]
పసివాడి ప్రాణం కాపాడిన నారా లోకేష్: లివర్ మార్పిడి కోసం ₹15 లక్షల సహాయం
Andhra Pradesh Minister Nara Lokesh sanctioned ₹15 lakh from CM Relief Fund to save a 6-month-old infant suffering from a congenital liver disorder in Chittoor district. The baby’s family expressed heartfelt gratitude.




