మంగళగిరి: వినాయక నవరాత్రి ఉత్సవాల్లో అద్భుత అలంకరణలు

గుంటూరు జిల్లా మంగళగిరి, పెదనందిపాడులో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భక్తులు ప్రత్యేక కరెన్సీ అలంకరణలు చేశారు. మంగళగిరిలో రూ.2.35 కోట్లతో, పెదనందిపాడులో రూ.77,77,777 విలువైన నోట్లతో గణనాథుడిని అలంకరించి భక్తులను ఆకట్టుకున్నారు.

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కోతుల బెడదకు దేవయ్య వినూత్న పరిష్కారం

గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో 23 ఏళ్లుగా కోతుల బెడద నుంచి విద్యార్థులు, సిబ్బందిని రక్షిస్తున్న దేవయ్య అంకితభావం ప్రత్యేక కథ. సైకిల్‌పై కొండముచ్చుతో గస్తీ కాస్తూ కోతులను తరిమికొడుతున్న ఆయన ప్రయాణం ఎలా ప్రారంభమైందో తెలుసుకోండి.

సెప్టెంబర్ 7-8న సంపూర్ణ చంద్రగ్రహణం – బ్లడ్ మో అద్భుత దృశ్యం భారత్‌లో కూడా కనిపించనుంది

సెప్టెంబర్ 7-8 తేదీలలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ సందర్భంగా చంద్రుడు ఎర్రటి నారింజ రంగులో ప్రకాశిస్తూ ‘రక్త చంద్రుడు’గా కనిపిస్తాడు. దాదాపు 82 నిమిషాల పాటు కొనసాగే ఈ అరుదైన అద్భుతం భారత్‌తో పాటు ఆసియా, ఆఫ్రికా, ఐరోపా, ఆస్ట్రేలియా ఖండాల్లో కనిపించనుంది.

నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్థికలు స్వదేశానికి తీసుకురావాలని కుమార్తె అనితా బోస్ విజ్ఞప్తి

నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్థికలను భారత్‌కు తీసుకురావాలని ఆయన కుమార్తె అనితా బోస్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని విజ్ఞప్తి చేశారు. తన వయసు రీత్యా ఈ సమస్యకు త్వరగా ముగింపు కావాలని ఆమె కోరారు.

ఆజాద్ హింద్ ఫౌజ్ తొలి మహిళా గూఢచారి నీరా ఆర్య – ఇప్పుడు బయోపిక్ రూపంలో

భారత జాతీయ సైన్యంలో తొలి మహిళా గూఢచారి నీరా ఆర్య జీవితకథ ఇప్పుడు బయోపిక్‌గా వస్తోంది. స్వాతంత్య్ర సమరంలో ఆమె చూపిన త్యాగాలు, నేతాజీ బోస్ కోసం చేసిన పోరాటం, జైలు జీవితం, అమానుష హింసలపై పూర్తి వివరాలు.

ప్రకాశం జిల్లా గ్రామీణ విలేఖరులకు పునశ్చరణ తరగతులు

ప్రకాశం జిల్లా గ్రామీణ విలేకరుల కోసం ఆగష్టు 30, 31 తేదీలలో మార్కాపురంలో పునశ్చరణ తరగతులు నిర్వహించనున్న సి.ఆర్.మీడియా అకాడమీ. క్రైమ్ రిపోర్టింగ్, ఫ్యాక్ట్ చెక్, పత్రికా భాష, AI వంటి అంశాలపై సీనియర్ జర్నలిస్టుల శిక్షణ.

ఆచార్య నాగార్జున వర్శిటీ దూరవిద్య కోర్సుల నోటిఫికేషన్‌ విడుదల.

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూర విద్య (ANUCDE) 2025–26 విద్యాసంవత్సరానికి పీజీ కోర్సుల ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తుల గడువు అక్టోబర్ 10.

మెగా డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలనలో కీలక పరిణామాలు – పోస్టులపై అయోమయం, అధికారుల వివరణ

ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలనలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కొన్ని జిల్లాల్లో అభ్యర్థులు లేక పోస్టులు ఖాళీ అవుతున్నాయి. రిజర్వేషన్లలో మార్పులు, 600 మంది వరకు తిరస్కరణ అవకాశం. విద్యాశాఖ త్వరలో ఎంపిక జాబితా విడుదల చేయనుంది.

ఆగష్టు 30 శనివారం రాశి ఫలాలు – ఈ రోజు మీ అదృష్టం ఏమిటో తెలుసుకోండి

ఆగష్టు 30, 2025 శనివారం రాశిఫలాలు: ఈ రోజు ద్వాదశ రాశుల వారికి ఆర్థిక, వృత్తి, ఆరోగ్యం, కుటుంబం, విద్య మరియు వ్యాపార పరంగా ఎలా ఉంటాయో తెలుసుకోండి. మీ అదృష్ట రంగు, అదృష్ట సంఖ్యతో సహా పూర్తి వివరాలు.

అమరావతిపై దుష్ప్రచారం తగదు – సదస్సులో నిపుణులు, మేధావుల స్పష్టం

అమరావతిపై జరుగుతున్న తప్పుడు ప్రచారం రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలుగజేస్తోందని నిపుణులు, మేధావులు సదస్సులో స్పష్టం చేశారు. భావప్రకటన స్వేచ్ఛ పేరుతో అబద్ధపు ప్రచారం చేయడం రాజ్యాంగానికి విరుద్ధమని, అమరావతికి చారిత్రక ప్రాధాన్యం ఉందని నిపుణులు గుర్తుచేశారు.