తెలంగాణలో కాంగ్రెస్‌ పరిస్థితి: మల్లికార్జున ఖర్గే ఆందోళన

తెలంగాణలో రేవంత్‌రెడ్డి పాలనపై కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందే ఇచ్చిన హామీల అమలు, మంత్రుల మధ్య విభేదాలు, బీసీ రిజర్వేషన్ల సమస్యల కారణంగా పార్టీకి తీవ్రమైన ప్రతికూలత ఏర్పడినట్లు విశ్లేషణ.

తెలంగాణ పదో తరగతి పరీక్షల టైమ్‌టేబుల్ విడుదల – మార్చి 16 నుంచి ఎస్సెస్సీ పరీక్షలు ప్రారంభం

తెలంగాణలో 2026 పదో తరగతి (SSC) పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 16 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి. పూర్తి టైమ్‌టేబుల్, సబ్జెక్ట్ తేదీలు, సమయాలు తెలుసుకోండి.

హైదరాబాద్‌లో బతుకమ్మ సంబరాలు రెండు గిన్నిస్ రికార్డులు సొంతం చేసుకున్న తెలంగాణ పండుగ

తెలంగాణ సాంస్కృతిక ప్రతీక బతుకమ్మ పండుగ ప్రపంచవ్యాప్తంగా ఘనత సాధించింది. హైదరాబాద్ సరూర్‌నగర్‌లో నిర్వహించిన బతుకమ్మ వేడుకలు రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులను సొంతం చేసుకున్నాయి. 63 అడుగుల భారీ బతుకమ్మ, ఒకేసారి 1354 మంది మహిళల జానపద నృత్యం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

కారు నుండి కవితను గెంటివేసిన కేసీఆర్ – 5 ప్రధాన కారణాలు వెలుగులో..!

బీఆర్ఎస్ నాయకురాలు కవితను మాజీ సీఎం కేసీఆర్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ నిర్ణయం వెనుక ఐదు ప్రధాన కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. ఆ కారణాలు ఏమిటో తెలుసుకోండి.

గోపాలపల్లి గ్రామంలో అరుదైన బారసాల వేడుక: పక్షుల కోసం కుటుంబం చూపిన మమకారం

జగిత్యాల జిల్లా గోపాలపల్లి గ్రామంలో పక్షి పిల్లల బారసాలు ఘనంగా జరిపిన అరుదైన సంఘటన. ప్రకృతి పట్ల ప్రేమ, పక్షులపై మమకారం

కామారెడ్డి–మెదక్ జిల్లాలను అతలాకుతలం చేసిన రికార్డు వర్షాలు

తెలంగాణలోని కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలు పట్టణాలు, గ్రామాలను అతలాకుతలం చేశాయి. రవాణా వ్యవస్థ స్తంభించగా, ఒకరు మృతి చెందారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నాయి. తాజా అప్‌డేట్స్ ఇక్కడ చూడండి.

రాచకొండ పోలీసులు పునరావాసం కల్పించిన మాజీ మావోయిస్టులు కాకరాల సునీత, చెన్నూరి హరీశ్

నాలుగు దశాబ్దాల పాటు మావోయిస్టు ఉద్యమంలో ఉన్న కాకరాల సునీత, చెన్నూరి హరీశ్‌లకు రాచకొండ పోలీసులు పునరావాస ప్యాకేజీ అందించారు. సునీతకు రూ.20 లక్షలు, హరీశ్‌కు రూ.4 లక్షల చెక్కులు ఇవ్వడంతో పాటు ఇండిరమ్మ ఇళ్లు మంజూరు చేయిస్తామని సీపీ సుధీర్ బాబు హామీ ఇచ్చారు.

గోదావరి వరద భయంకరం: భద్రాచలం వద్ద నీటిమట్టం 37 అడుగులు, అప్రమత్తత జారీ

భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. గోదావరి నీటిమట్టం 37 అడుగులకు చేరింది. అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం, పినపాక తదితర ప్రాంతాల్లో ముంపు ముప్పు కొనసాగుతోంది.

కడెం ప్రాజెక్టులో వరద ఉధృతి – ప్రవాహానికి కొట్టుకుపోయిన యువకుడు, రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి

నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టులో వరద ఉధృతి పెరిగింది. చేపల వేటకు వెళ్లిన యువకుడు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ప్రస్తుతం ఎన్డీఆర్‌ఎఫ్, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రక్షణ చర్యలు చేపడుతున్నారు. ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం, ఇన్‌ఫ్లో–అవుట్‌ఫ్లో వివరాలు, అధికారుల హెచ్చరికలు తెలుసుకోండి.

తెలంగాణలో ఫ్యాన్సీ నంబర్లపై భారీ ఛార్జీలు – వాహన యజమానులకు షాక్

తెలంగాణలో ఫ్యాన్సీ నంబర్ లవర్స్‌కి షాక్..! రవాణా శాఖ ఫీజులు భారీగా పెంచింది. ఇకపై ఫ్యాన్సీ నంబర్ కోసం జేబుకు చిల్లు పడటం ఖాయం. కొత్తగా ఎంత పెరిగాయో తెలుసుకోండి.