పవన్ కళ్యాణ్ విమర్శ: జగన్ నియంతృత్వ వైఖరికి మార్పే లేదని ఆరోపణ అమరావతి: రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా అమరావతిలో జరిగిన “సుపరిపాలనలో తొలి అడుగు” సభలో […]
Category: రాజకీయం
సుపరిపాలన – తొలిఅడుగు సభలో మంత్రి నారా లోకేష్
అమరావతి: రాష్ట్ర చరిత్రను మార్చిన రోజు, ప్రజాస్వామ్యం గెలిచిన రోజు. బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ గారి రాజ్యాంగం గొప్పతనం ఏంటో మరోసారి తెలిసిన రోజు అని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల […]
ఫాస్టాగ్ వార్షిక పాస్ పై పవన్ కళ్యాణ్ ప్రశంసలు: “ఇదొక గేమ్ ఛేంజర్”
వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. టోల్ చెల్లింపులను మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్ను ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఈ పాస్ను ఆగస్ట్ 15 నుండి అందుబాటులోకి తీసుకురానున్నారు. రూ.3,000 […]
ప్రధాని మోదీ ఏపీ పర్యటనకు ముందు నారా లోకేష్ ఢిల్లీ పర్యటన.. వెనుక అసలు కారణం ఏంటి?
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనపై రాజకీయంగా చర్చ జోరుగా సాగుతోంది. ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనకు ముందు హస్తినకు లోకేష్ అకస్మాత్తుగా వెళ్లడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. బిజీ షెడ్యూల్ లో […]
ఆరు హామీలను కప్పిపుచ్చేందుకు ఫోన్ ట్యాపింగ్ డ్రామా: కేటీఆర్ ఆరోపణలు
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. తనపై చేసిన ఆరోపణలు అసత్యమని పేర్కొంటూ […]
V.M,రంగా బ్రతికి ఉంటే,ఆ రెండు పార్టీల అవసరం ఏముంది: ఎమ్మెల్సీ నాగబాబు.
విజయవాడ రాజకీయాలు అనగానే ఢిల్లీలో కూడా వీటి ప్రభావం, కొంత చర్చ అనేవి ఒకప్పుడు బాగా ఎక్కువగా ఉండేది. ఆ రోజున పరిస్థితులు అలా ఉన్న నేపథ్యంలో ప్రధానం గా వంగవీటి మోహన రంగా […]
పొదిలి పర్యటనలో వైఎస్ జగన్ కు మహిళల నుండి నిరసనలు.
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి బుధవారం ప్రకాశం జిల్లాలోని పొదిలి పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించారు. ఆయన రైతుల సమస్యలపై అవగాహన పొందడం కోసం వచ్చిన సందర్భంగా, స్థానిక మహిళలు ఆయనపై నిరసనలు నిర్వహించారు. వైసీపీ కార్యకర్తలను ముట్టడి చేసి కొంత ఉద్రిక్తత ఏర్పడింది, ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.
పోలీసుల అదుపులో కొమ్మినేని, జర్నలిస్ట్ కృష్ణంరాజు కోసం పోలీసులు వేట.
అమరావతి మహిళలపై తీవ్రమైన అనుచిత వాఖ్యలు చేసిన కేసులో తుళ్ళూరు పోలీసులు సోమవారం కొమ్మినేని శ్రీనివాసరావుని హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలో అరె*స్ట్ చేయడం జరిగింది.అమరావతి మహిళలు తుళ్ళూరు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు […]
కడప మహానాడులో ‘నారా’ వారి ప్రసంగాలు.
కడపలో మూడు రోజులపాటు జరగనున్న పసుపు పండుగలో మొదటిరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్ మహానాడులో ప్రసంగించారు.ఈ ప్రసంగం లో తెలుగుదేశం […]
మహానాడుకు వెళ్తూ కార్యకర్త ‘టీ’ కొట్టులో ‘టీ’తాగిన లోకేష్
కుప్పం/శాంతిపురం: కుప్పం నియోజకవర్గం శాంతిపురానికి చెందిన చెంగాచారి సాధారణ టిడిపి కార్యకర్త.ఆయన గృహప్రవేశం నిమిత్తం కుప్పం వచ్చి గత రెండు రోజులుగా బిజీబీజీగా ఉన్న రాష్ట్ర మంత్రి,టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ […]