పాఠశాల విద్యార్థులను బస్సు పైకప్పుపై కూర్చోబెట్టి నిర్లక్ష్యంగా నడిపిన డ్రైవర్ వీడియో వైరల్. నెటిజన్ల ఆగ్రహం.
Category: జాతీయం
జైపూర్లో దారుణం: ప్రియురాలిని చంపి మృతదేహాన్ని గోనె సంచిలో వేసిన ప్రియుడు.
జైపూర్లో ప్రేమ పేరుతో జరిగిన దారుణ హత్య కలకలం రేపింది. ప్రియురాలిని చంపి మృతదేహాన్ని గోనె సంచిలో పొరుగింటి ముందు పడేసిన ఘటనపై పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.
భారత తొలి మిస్ ఇండియా మెహర్ కాస్టలినో కన్నుమూత | ఫ్యాషన్ రంగానికి తీరని లోటు
భారత తొలి మిస్ ఇండియా, ప్రముఖ ఫ్యాషన్ జర్నలిస్ట్ మెహర్ కాస్టలినో (81) కన్నుమూశారు. భారత ఫ్యాషన్ జర్నలిజానికి ఆమె మార్గదర్శకురాలు.
గోవా నైట్క్లబ్లో ఘోర అగ్నిప్రమాదం – 23 మంది సజీవదహనం, భద్రతా లోపాలపై సీఎం ఆగ్రహం
గోవా అర్పోరాలోని ‘బిర్చ్ బై రోమియో లేన్’ నైట్క్లబ్లో భారీ అగ్నిప్రమాదం. సిలిండర్ పేలుడు కారణంగా 23 మంది సజీవదహనం. భద్రతా నిబంధనల లోపాలపై సీఎం ప్రమోద్ సావంత్ ఆగ్రహం. సమగ్ర దర్యాప్తుకు ఆదేశాలు.
కేరళలో NH-66 మళ్లీ కుంగింది: కొత్త రహదారి పగుళ్లు – నిర్మాణ నాణ్యతపై ప్రశ్నలు
కేరళలో కొట్టియం–మైలక్కడ్ ప్రాంతంలో కొత్తగా నిర్మించిన NH-66 రహదారి అకస్మాత్తుగా కుంగిపోవడంతో నాలుగు వాహనాలు ఇరుక్కుపోయాయి. ఇటీవలి నెలల్లో ఇదే హైవేపై రెండోసారి ఈ ఘటన జరగడంతో నిర్మాణ నాణ్యతపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై తీవ్ర విమర్శలు చేసింది.
పూరీ జగన్నాథ ఆలయానికి ఒడిశా, ఏపీ సహా ఆరు రాష్ట్రాల్లో ఎంత భూమి ఉంది? అధికారిక గణాంకాలు ఇదిగో
పూరీ జగన్నాథ దేవస్థానానికి ఒడిశాలో 60,426 ఎకరాలు, అలాగే ఏపీ సహా ఆరు రాష్ట్రాల్లో మరో 395 ఎకరాల భూమి ఉందని ఒడిశా న్యాయశాఖ మంత్రి వెల్లడించారు. ఆక్రమణలో ఉన్న భూములను తిరిగి పొందేందుకు 974 కేసులు నమోదు.
గుజరాత్లో విద్యుదాఘాతానికి గురైన పాముకు మౌత్-టు-మౌత్ సీపీఆర్… రక్షకుడు ముఖేష్ వైరల్
గుజరాత్ వల్సాద్లో విద్యుదాఘాతానికి గురైన పామును వన్యప్రాణి రక్షకుడు ముఖేష్ వయాడ్ మౌత్-టు-మౌత్ సీపీఆర్ వేచి ప్రాణం పోశాడు. ఈ అరుదైన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాలు ఇక్కడ చూడండి.
హిడ్మా ఎన్కౌంటర్ పై మావోయిస్టుల సంచలన లేఖ: దేవ్జీపై ఆరోపణలు అబద్ధం అని ఖండన
హిడ్మా హత్యపై మావోయిస్టుల డీకేఎస్జడ్సీ కార్యదర్శి వికల్ప్ సంచలన లేఖ విడుదల. దేవ్జీపై వచ్చిన ఆరోపణలను ఖండించిన పార్టీ, హత్య వెనుక నలుగురి కుట్ర ఉందని ఆరోపణలు.
చత్తీస్గఢ్ బస్తర్లో దారుణం: బెదిరింపుల భయంతో కూతురిని 20 ఏళ్లు చీకటి గదిలో బంధించిన తండ్రి
చత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లా బకావండ్ గ్రామంలో తండ్రి భద్రత పేరుతో కూతురిని 20 ఏళ్లు చీకటి గదిలో బంధించిన ఘటన కలకలం రేపింది. అధికారులు యువతిని రక్షించగా, సుదీర్ఘకాలం వెలుగు దూరం కావడంతో ఆమె కంటిచూపు దాదాపు కోల్పోయింది. సంఘటనపై విచారణ ఆదేశించిన జిల్లా యంత్రాంగం.
భారత్తో యుద్ధం కోరుకుంటున్న పాక్ ఆర్మీ చీఫ్? – ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా సంచలన ఆరోపణలు
ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖాన్ పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్పై సంచలన ఆరోపణలు చేశారు. భారత్తో యుద్ధం కోరుకుంటున్నాడంటూ విమర్శలు గుప్పించారు.