Discount Offers: Zepto, Blinkitలో ఆర్డర్ చేస్తున్నారా? ఈ ట్రిక్‌తో 40 శాతం డబ్బు సేవ్

Zepto, Blinkit వంటి క్విక్ కామర్స్ యాప్స్ వాడుతున్నారా? ఈ చిన్న షాపింగ్ ట్రిక్ తెలుసుకుంటే 40 శాతం వరకు డబ్బు ఆదా చేయవచ్చు.

NIFT 2026 Admissions: ఫ్యాషన్ డిజైనర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిఫ్ట్‌ 2026 నోటిఫికేషన్‌ విడుదల

NIFT 2026 అడ్మిషన్స్ నోటిఫికేషన్ విడుదల. యూజీ, పీజీ ఫ్యాషన్ డిజైన్ కోర్సులు, అర్హత, ఫీజు, పరీక్ష తేదీ వివరాలు ఇవే.

NCHM JEE 2026 నోటిఫికేషన్ విడుదల.. హోటల్ మేనేజ్‌మెంట్ ప్రవేశాల పూర్తి వివరాలు

హోటల్ మేనేజ్‌మెంట్ చదవాలనుకునేవారికి శుభవార్త. NCHM JEE 2026 నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, దరఖాస్తు తేదీలు, ఫీజు, పరీక్ష విధానం పూర్తి వివరాలు.

ATMలు తగ్గిపోతున్నాయా? దేశంలో ఏటీఎంల సంఖ్య తగ్గడానికి కారణం ఇదే: RBI నివేదిక

దేశంలో ఏటీఎంల సంఖ్య ఎందుకు తగ్గుతోంది? డిజిటల్ చెల్లింపుల ప్రభావం, ప్రభుత్వ–ప్రైవేట్ బ్యాంకుల ఏటీఎంల పరిస్థితిపై RBI FY25 కీలక నివేదిక పూర్తి వివరాలు.

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: బొలెరోపై బోల్తా కొట్టిన లోడ్ లారీ, ఒకరి మృతి – వీడియో వైరల్

ఉత్తరప్రదేశ్ రాంపూర్ జిల్లాలో పహాడీ గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భారీ లోడ్‌తో వెళ్తున్న లారీ బొలెరోపై బోల్తా కొట్టడంతో డ్రైవర్ మృతి చెందాడు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో వైరల్‌గా మారింది.

విద్యుత్ కోతలపై ఎమ్మెల్యే వినూత్న నిరసన.. స్తంభం ఎక్కి అధికారుల ఇళ్లకు కరెంట్ కట్..!

ఉత్తరాఖండ్‌లో విద్యుత్ కోతలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేంద్ర వినూత్న నిరసన చేపట్టారు. స్వయంగా విద్యుత్ స్తంభం ఎక్కి ఉన్నతాధికారుల ఇళ్లకు కరెంట్ కట్ చేసిన ఘటన వైరల్‌గా మారింది.

చైనా–పాక్ సైనిక మైత్రి: భారత్‌కు పెరుగుతున్న ద్విముఖ ముప్పు

చైనా–పాక్ సైనిక భాగస్వామ్యం భారత్ భద్రతకు పెరుగుతున్న ముప్పుగా మారుతోంది. అమెరికా రక్షణ శాఖ తాజా నివేదికలో కీలక హెచ్చరికలు.

తమిళనాడు రోడ్డు ప్రమాదం: బస్సు టైర్ పేలి రెండు కార్లపై దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. 9 మంది మృతి

తమిళనాడులోని కడలూరు జిల్లా తీత్తకుడి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు టైర్ పేలడంతో రెండు కార్లపైకి దూసుకెళ్లి 9 మంది అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివరాలు.

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం: సీబర్డ్ ట్రావెల్స్ బస్సు దగ్ధం, 17 మంది సజీవదహనం

కర్ణాటక చిత్రదుర్గ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సీబర్డ్ ట్రావెల్స్ స్లీపర్ బస్సు కంటైనర్‌ను ఢీకొని దగ్ధమవడంతో 17 మంది ప్రయాణికులు సజీవదహనం అయ్యారు.

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

మహారాష్ట్ర సరిహద్దులో జరిగిన రోడ్డు ప్రమాదంలో కాగజ్‌నగర్‌కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. నాగ్‌పూర్ నుంచి తిరిగివస్తుండగా ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.